మెగా లోక్ అదాలత్ సేవలను వినియోగించుకోవాలి
-గొడవలు వద్దు-రాజీలే ముద్దు : ఎస్.ఐ ఎల్లారెడ్డిపేట -నేటి నుండి 28వ తారీకు వరకు ఎల్లారెడ్డిపేట,sampath p: రాజీ పడదగిన కేసులో ఉన్నవారు రాజమార్గం ద్వారానే పరిష్కరించుకోవడమే మంచిదని, దీని ద్వారా సమయం వృధా కాదని కక్షలు,కారుణ్యాలు తగ్గుతాయని తద్వారా స్నేహభావం పెంపొందుతుందని ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ తెలిపారు. మీ ఉచిత న్యాయ సేవ అధికార సంస్థ తేదీ 23-09-2024 నుండి 28-09-2024 వ తారీకు వరకు సిరిసిల్ల జిల్లా కోర్టులో *మెగా లోక్ అదాలత్* ఉందని […]