# Tags

ఎనీమియా నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

రాజన్న సిరిసిల్ల జిల్లా.. గర్భిణులు, బాలింతలు, పిల్లలు పోషకాహారం తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఎనీమియా నిర్ధారణ పరీక్షల ప్రత్యేక శిబిరాలు శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కాగా, గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎనీమియా నిర్ధారణ పరీక్షలు చేపడుతున్న తీరును పరిశీలించారు. ముందుగా పరీక్షల కోసం ఎందరు వచ్చారో ఆరా తీసి, వివరాలు […]

గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు

రాజన్న సిరిసిల్ల జిల్లా: sampath p గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఎట్టి పరిస్థితుల్లో డిజే లకు అనుమతి లేదు : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం సాయంత్రం పట్టణ పరిధిలోని బివై నగర్, జేపీ నగర్, పద్మనగర్, సిక్ వాడ ,సంజీవయ్య నగర్ మొదలగు ప్రాంతల్లో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలని పరిశీలించి నిర్వహకులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..గణేష్ నిమజ్జనోత్సవానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు […]

చాకచక్యంగా వ్యవహరించి దొంగను పట్టుకున్న పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా (sampath. p) గంభీరావుపేట నర్మల గ్రామానికి చెందిన పురం గోవర్ధన్ రావు తన ఇంటిలో ఎవరు గుర్తు తెలియని దొంగలు చొరబడి తమ బీరువా నుండి 66 గ్రాముల బంగారు హారం దొంగలించినారని గంభీరావుపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. వెంటనే గంభీరావుపేట ఎస్సై బి రామ్మోహన్, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి 24 గంటల్లో ఆ దొంగతనానికి పాల్పడిన కర్రోళ్ల నరసింహులు ane వ్యక్తి ని అరెస్టు చేసి అతని వద్ద నుంచి […]

గణేశ్ మండపాల నిర్వాహకులు నిబంధనలు తప్పని సరిగా పాటించాలి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా : (sampath. p) వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, నిర్దేశించిన సమయానికి శాంతియుత వాతావరణంలో నిమర్జనం పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.శుక్రవారం రోజున పట్టణ పరిధిలోని పలు గణేష్ మండపాలను పరిశీలించి నిర్వహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, వినాయక […]

మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో ఫేక్ మెసేజ్ లు చేస్తే చర్యలు తప్పవు: సీఐ శ్రీనివాస్ గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా. ప్రజలెవరూ మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో ఫేక్ మెసేజ్ లు పోస్ట్ చేయరాదు, ఫార్వర్డ్ చేయరాదు: సీఐ శ్రీనివాస్ గౌడ్ రానున్న పండుగల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడితే కఠిన చర్యలు తప్పవని సీఐ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ మొదలైన వాటిలో మతవిద్వేషాలకు సంబంధించిన ఫెక్ మెసేజ్ లు వీడియోలు, ప్రజలెవరూ పోస్ట్ […]

రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్

రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంకు : బ్యాంకు అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి, సిఈఓ వనమాల శ్రీనివాస్ రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంకు ఉందని బ్యాంకు అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి, బ్యాంక్ సిఈఓ వనమాల శ్రీనివాస్ అన్నారు. బ్యాంకు స్థాపించిన 24 సంవత్సరాల కాలంలో, 7 లక్షల 25 వేల మంది వినియోగదారులను కలిగి 2843.44 కోట్ల వ్యాపారాన్ని […]

పవర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పవర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.భక్తులకు పవర్ యూత్ సభ్యులు అన్నదానం చేశారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of […]

“ఆశలు చిగురించు-ఆత్మహత్యలు నివారించు” అనే నినాదంతో మాత శిశు సంరక్షణ కేంద్రం వైద్యశాలలో అవగాహన కార్యక్రమం

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం పురస్కరించుకొని మాత శిశు సంరక్షణ కేంద్రం వైద్యశాలలో అవగాహన కార్యక్రమంప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం పురస్కరించుకొని ధరూర్ క్యాంపులోని మాత శిశు సంరక్షణ కేంద్రం వైద్యశాల సమావేశం మందిరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మానసిక వైద్యశాల విభాగం హెచ్ ఓ డి డాక్టర్ ఆకుల విశాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా మాతాశిశు సంరక్షణ వైద్యశాల సూపరింటెండెంట్ డా.రాములు ముఖ్యాతిథిగా పాల్గొనగా, డా.సునీల్, డా.యాకూబ్ హుసేన్,డా.ప్రవీణ్, డా.సాకేత్ రెడ్డి, […]

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ బీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన గోపిశెట్టి నిరంజన్, సభ్యులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని తెలంగాణ బీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన గోపిశెట్టి నిరంజన్ మర్యాదపూర్వకంగా కలిశారు. చైర్మన్ తో పాటు కొత్తగా నియమితులైన బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్‌, తిరుమలగిరి సురేందర్‌, బాలలక్ష్మి ముఖ్యమంత్రిని కలిశారు. బీసీ కమిషన్‌లకు చైర్మన్‌గా, సభ్యులుగా నియమించినందుకు ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in […]

ప్రముఖ సాహితీవేత్త నలిమెల భాస్కర్ కు కాళోజీ అవార్డు

ప్రముఖ సాహితీవేత్త నలిమెల భాస్కర్ కు కాళోజీ అవార్డు హైదరాబాద్ : పద్మవిభూషణ్‌, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే ‘కాళోజీ నారాయణరావు అవార్డు’కు 2024 సంవత్సరానికిగాను ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్ ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవార్డు కింద రూ. 1,01,116 నగదు, జ్జాపిక అందించి శాలువతో సత్కరిస్తారు. కాళోజీ అవార్డుకు ఎంపికైన నలిమెల భాస్కర్ కు […]