# Tags

గోదావరి నది పరివాహక ప్రాంతాలను పరిశీలించినజిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

గోదావరి నది పరివాహక ప్రాంతాలను ఎస్ పి అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ జగిత్యాల జిల్లా : సోమవారం ఉదయం అధికారులు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, కడెం ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేసినందున దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞ‌ప్తి చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, కడెం ప్రాజెక్టు ల గేట్లు ఎత్తి […]

పరవళ్లు తొక్కుతున్న ఎగువ మానేరు- సందర్శించిన కలెక్టర్, ఎస్.పి

భారీ వర్షాలకు తెగిన రోడ్లు, మత్తడి దూకుతూ పరవళ్లు తొక్కుతున్న ఎగువ మానేరు సందర్శించిన కలెక్టర్, ఎస్పీ… రాజన్న సిరిసిల్ల (sampath p): జిల్లాలోని పలు మండలాలలో వరద ప్రవాహానికి రోడ్లుతెగిపోయినవి. ఇల్లంతకుంట కందికట్టుకూరు గ్రామంలో లో లెవెల్ వంతెనలను గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరును సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ , జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఘా పరవళ్ళు తొక్కుతున్న ఎగువ మానేరు నీటిని చూసి ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ […]

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సలహా కమిటీ సభ్యులుగా శశి భూషణ్ కాచె పునర్నియామకం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సలహా కమిటీ సభ్యులు గా మంథని కి చెందిన న్యాయవాది, రైతు నాయకుడు శశి భూషణ్ కాచె, పునర్ నియామకం చేస్తున్నట్టు కమిషన్ సభ్య కార్యదర్శి వి.రాంచందర్ తేది 27-8-2024 రోజున లేఖ ద్వారా సమాచారం అందించారు. 15 మంది వివిద రంగాల నిపుణులతో సలహా కమిటీని పునర్ వ్యవస్థీకరింస్తూ తేది15-3-2024 రోజున తెలంగాణ రాజ పత్రం(అఫిసియల్ గెజెట్ నోటిఫికేషన్)విడుదలైనట్లు లేఖలో పేర్కొన్నారు. గతంలో తేది:8-9-2023 విడుదలైన […]

వర్ష ప్రభావిత ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా:(sampath.p) భారీ వర్షాల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ సమీపంలో వరద ప్రభావిత ప్రాంతాలను సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్. ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు పోలీస్ విజ్ఞప్తి రైతులు పొలాల వద్ద తడిచేతులతో స్టార్టర్లు కరెంటు పోలు, ఇనుప స్తంభాలు ముట్టుకోవద్దు అతి పురాతనమైన ఇండ్లలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఇబ్బందులు తలెత్తితే […]

ఎల్లారెడ్డిపేటలో రోడ్లపై నీళ్లు ప్రవహిస్తున్నాయి…జాగ్రత్త!

ఎల్లారెడ్డిపేట ప్రజలకు విజ్ఞప్తి: రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం నుండి కురుస్తున్న వర్షం వల్ల ఎల్లారెడ్డిపేటలో రోడ్లపై నీళ్లు ప్రవహిస్తున్నాయి. తిమ్మాసికుంట నుంచి వచ్చే నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నందున వాహనదారులు, పాదచారులు ఎల్లారెడ్డిపేట ఊర్లోకి వెళ్లే రహదారి నుండి వెళ్లకుండా, పాత బస్టాండ్ నెహ్రూ విగ్రహం నుండి ఊర్లోకి వెళ్ళగలరు. నీటిలో నుండి వెళ్లే సాహసం చేయవద్దు. జారి పడిపోయే ప్రమాదం ఉంది. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years […]

భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా , ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సత్యప్రసాద్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశాల మేరకు రానున్న 3 రోజులలో అతి భారీవర్షాల దృష్ట్యా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశాలు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి ఆదేశాల మేరకు రానున్న మూడు రోజులలో అతి భారీ వర్షాల దృష్ట్యా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ శనివారం సాయంత్రం 6 గంటల […]

తంగళ్లపల్లి పీ హెచ్ సీని ఆకస్మికముగా తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలి తంగళ్లపల్లి పీ హెచ్ సీ ఆకస్మిక తనిఖీలోకలెక్టర్ సందీప్ కుమార్ ఝా వర్షాకాలం నేపథ్యంలో దవాఖానల్లో రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీ హెచ్ సీ)ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ సేవలు, ఫార్మసీ, వ్యాక్సిన్ గది, ఆసుపత్రి ఆవరణను పరిశీలించారు. ఫిజియో థెరపీ సేవల రిజిస్టర్ […]

వడ్డీ వ్యాపారికి 2 లక్షల రూ. జరిమానా:సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి

రాజన్న సిరిసిల్ల జిల్లా. అధిక వడ్డీలతో ప్రజలకు ఇబ్బంది కలిగించిన వ్యక్తికి రెండు లక్షల రూపాయల జరిమానా:సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన మొల్లంకుల బాలయ్య అనే వ్యక్తి అక్రమ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజల ఆర్థిక అవసరాలు ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేస్తున్నడాన్నా సంచారం మేరకు ఏప్రిల్ నెలలో తనిఖీలు నిర్వహించగా మొల్లంకుల బాలయ్య వద్ద ప్రామిసరీ నోట్స్,చెక్స్, డాకుమెంట్స్ లభించిగా మొల్లంకుల బాలయ్య పై […]

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి. అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి. అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ రాజన్న సిరిసిల్ల జిల్లా, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, బియ్యం, ఆహార పదార్థాలు, కూరగాయలు పరిశీలించి, రిజిస్టర్ తనిఖీ, తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు.ఉపాద్యాయులు, సిబ్బంది ఎంత మంది […]

గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ( sampath ): వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం వేములవాడ రూరల్ సర్కిల్ కార్యక్రమం,రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు, స్టేషన్ రికార్డ్స్ ,వర్టికల్స్ అమలు తీరు,స్టేషన్ లో విధులు నిర్వహించే సిబ్బంది కిట్ ఆర్టికల్స్, పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల సి.డి ఫైల్స్ లను తనిఖీ చేసి సర్కిల్ పరిధిలోస్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న […]