# Tags

విజయవంతంగా ముగిసిన అమెరికా పర్యటన-రూ.31,532 కోట్ల పెట్టుబడులు

ముఖ్యమంత్రి అమెరికా పర్యటన విజయవంతమైంది. తెలంగాణలో పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ పర్యటనలో రూ.31,532 కోట్ల పెట్టుబడులను సాధించి తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది. అమెరికా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా ప్రకటించటం, హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన లభించింది. ఈ పర్యటనలో దాదాపు 19 కంపెనీలు రాష్ట్ర […]

Exciting news that Amazon is going to build on their existing operations: Duddilla Sridharbabu

Exciting news that Amazon is going to build on their existing operations by increasing their investments in data center facilities in Hyderabad. Met with the leadership team of Amazon led by Kerry Person, VP-AWS Data Center planning & delivery and he has committed to the additional investments which would give a fillip to Telangana’s position […]

Former Rajasthan Chief Minister Ashok Gehlot congratulated wrestler Aman…

Senior Congress leader and former Rajasthan Chief Minister Ashok Gehlot congratulated wrestler Aman Sehrawat for securing a bronze medal in wrestling at the ongoing Paris Olympics. Gehlot took to social media X and wrote, “Wrestler. Mr. Aman Sehrawat has made us all proud by winning a bronze medal at the Paris Olympics. The life of […]

విద్యార్థులకు ప్రాథమిక దశనుండే వివిధ బాధ్యతల పట్ల అవగాహన, నాయకత్వ లక్షణాలను పెంపొందించాలి: డా. వి. నరేందర్ రెడ్డి

స్పూర్తినింపిన జగిత్యాల కృష్ణ నగర్ అల్ఫోర్స్ క్యాప్టెన్స్ మరియు వైస్ క్యాప్టెన్స్ ప్రమాణ స్వీకారోత్సవం విద్యార్థులకు వారి విధుల పట్ల చక్కటి అవగాహన కల్పించడమే కాకుండా బాధ్యతలను నిర్వర్తించే విధానాలను తెలియపర్చాలని తద్వారా సమాజంలో అగ్రగామిగా ఉండవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి స్థానిక క్రిష్ణానగర్లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల ప్రాంగణంలో వేడుకగా నిర్వహింపబడిన వివిధ విభాగాల క్యాస్టెన్స్ మరియు వైస్ క్యాప్టెన్స్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. […]

నిజామాబాద్ మున్సిపల్ ఉద్యోగి ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టలు, బంగారం!

నిజామాబాద్ : మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం… ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై నిజామాబాద్ మున్సిపల్ రెవిన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో శుక్రవారం ఉదయం నుంచి కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తులు స్వాధీనం. నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇంట్లో కూడా అధికారుల తనిఖీలు. ఏసీబీ సోదాల్లో పట్టుబడ్డ రూ. 2,93,81,000 నగదు. నరేందర్ బ్యాంకు ఖాతాల్లో రూ. 1,10,00000 గుర్తింపు. 6 కేజీల బంగారు ఆభరణాలు, […]

రోడ్డు పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్

రోడ్డు పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ వీర్నపల్లిలో పర్యటన సిరిసిల్ల: (sampath panja) వీర్నపల్లి మండల కేంద్రంలో సీసీ రోడ్డు పనులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు అధికారులకు జారీ చేశారు. వీర్నపల్లిలో సమస్యలను స్థానికులు ఇటీవల విన్నవించారు. స్థానికుల సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ బుధవారం ఉదయం వీర్నపల్లి మండల కేంద్రానికి చేరుకొని, వాటిని పరిశీలించగా, స్థానికులు […]

శ్రీ రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్న ‘స్వచ్ఛదనం… పచ్చదనం’ జిల్లా ప్రత్యేక అధికారి, ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ శృతి ఓఝా

శ్రీ రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్న ‘స్వచ్ఛదనం… పచ్చదనం’ జిల్లా ప్రత్యేక అధికారి, ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ శృతి ఓఝా -ఆలయంలో పూజలు ‘స్వచ్ఛదనం.. పచ్చదనం’ జిల్లా ప్రత్యేక అధికారి, ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ శృతి ఓఝా, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.  ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం, ఆలయ కల్యాణ మండపంలో ఆలయ అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనం గావించి, […]

తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ప్రోత్సాహకం- ముందుకొచ్చిన అమెరికాకు చెందిన ప్రముఖ వాల్ష్ కర్రా హోల్డింగ్స్

తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ప్రోత్సాహకంగా, అమెరికాకు చెందిన ప్రముఖ వాల్ష్ కర్రా హోల్డింగ్స్ (WKH) సంస్థ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వీ-హబ్ (WE HUB – Women Entrepreneurs Hub)లో 5మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులు – WE HUB సీఈవో సీతా పల్లచోళ్ల ఒప్పందాలపై సంతకాలు […]

హైదరాబాద్​ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్-దాదాపు 15 వేల మందికి ఉద్యోగవకాశాలు

ప్రపంచ స్థాయిలో ఐటి రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. భేటీలో ఈ మేరకు […]

దక్షిణ కొరియా పర్యటనపై ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమీక్ష 

హైదరాబాద్ : -రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చే ఒప్పందాలకు అవకాశం -ఐటీ, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్, తదితర రంగాలపై ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ నెల 11 వరకు జరగనున్న అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు సంబంధించి సమావేశాలు, కార్యక్రమాల ప్రణాళికను ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం సచివాయంలో సమీక్షించారు.  ఈ పర్యటనకు సిఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఒక […]