# Tags

వ్యవసాయాన్ని పండుగలా మార్చి, రైతులను రారాజుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సిఎం రేవంత్ రెడ్డి

వ్యవసాయాన్ని పండుగలా మార్చి, రైతులను రారాజుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఆ క్రమంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయడం ఓ చరిత్రాత్మక విజయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రైతు రుణమాఫీ, తర్వాత మళ్లీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకం.. రైతు సంక్షేమ విధానాల్లో ఓ గొప్ప కార్యక్రమంగా, యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం ఉద్ఘాటించారు. రాజకీయ ప్రయోజనాల […]

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి నేరెళ్ల శారద

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాఃఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు చరిస్తారు, ఎక్కడ స్త్రీలను పూజించరో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదు అంటోంది మన సంస్కృతి. త్రిమూర్తులకు మూలమైన ఆదిపరాశక్తి స్త్రీ. ప్రకృతిని స్త్రీరూపంగా చెప్పాయి వేదాలు. మాతృదేవోభవ అని తల్లిని ప్రత్యక్ష దైవంగా పూజించమన్నారు ఋషులు… కానీ ప్రస్తుత ఆధునాతన పరిస్థితులలో మహిళల పట్ల, బాలికల పట్ల హత్యాచారాలకు ఒడిగడుతున్న ఘటనలు ప్రతి ఒక్కరినీ ఎంతగానో కలచి వేస్తున్నాయి. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు […]

సాగుకు సరిపడా నీటిని అందించి రైతన్నలకు రంది లేకుండా చూస్తాం: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రైతన్నకు రంది లేకుండా చూస్తాం రైతన్నకు రంది లేకుండా చూస్తామని, సాగుకు సరిపడా నీటిని అందించి రైతన్నలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.  రుద్రంగి మండల పరిధిలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కలికోట సూరమ్మ చెరువును రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ క్షేత్ర స్థాయిలో […]

మంథనిలో ఎరువులు,పురుగు మందులు,విత్తనాల దుకాణాల్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు

మంథని పట్టణంలో ఎరువులు,పురుగు మందులు,విత్తనాల దుకాణాల్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు మంథని పట్టణంలో సోమవారం ఉదయం ఎరువులు, పురుగు మందులు, విత్తనాల దుకాణాల్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి దోమ ఆదిరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుత సీజన్ లో పంటకాలంలో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండడంతో పాటుగా,  నకిలీఎరువులు, పురుగు మందులు,విత్తనాలు  లేకుండా,  దుకాణాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులు గానీ, నకిలీ ఎరువులుగాన్నీ అమ్మినట్లయితే […]

ఆ అమ్మా-నాన్నల కంటి వెలుగు “అతడు” !

మచిలీపట్నం జిల్లా లోని సీతారామపురం పల్లెలో ఒక రైతుకుటుంబం లో 1992 జూలై 7 వ తేదీన బొల్లా శ్రీకాంత్ పుట్టినపుడు తల్లితండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధ పడ్డారు. ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి. ఆ వూరిజనం అయితే మరో అడుగు ముందుకేసి , ఆ పిల్లవాడిని ఎలా వదిలించుకోవాలో కూడా సలహాలు ఇచ్చారు. కానీ అమ్మ నాన్న అలా చేయలేదు. ” మేము బతికున్నంతవరకు వీడిని బాగా చూసుకొంటాం. మేము […]

రూ.300-400 కోట్లతో మారియట్ ఇంటర్నేషనల్ సంస్థ పెట్టుబడులు : ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు

రూ.300-400 కోట్లతో మారియట్ ఇంటర్నేషనల్ సంస్థ పెట్టుబడులు : ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు * గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు త్వరలో పరస్పర అవగాహన ఒప్పందం * దాదాపు 25 వేల మందికి ఉపాధి అవకాశాలు హైదరాబాద్:  ఆతిథ్య రంగంలో ప్రసిద్ధి చెందిన ‘మారియట్ ఇంటర్నేషనల్’ సంస్థ త్వరలో తెలంగాణ రాష్ట్రంలో తమ ‘అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్-జీసీసీ)’ను నెలకొల్పనుంది. రూ.300-400 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో […]

తెలంగాణ యువతను ప్రపంచంలోనే మెరుగైన నైపుణ్యంకై సిఎం కీలక నిర్ణయాలు

తెలంగాణ యువతను ప్రపంచంలోనే మెరుగైన నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కచ్చితంగా లభించేలా స్కిల్‌ యూనివర్సిటీలో కోర్సులు ఉండాలని సూచించారు. స్కిల్ వర్సిటీ ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో, కరిక్యులమ్, కోర్సులకు సంబంధించి అంశాలు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో చర్చించాలని అధికారులకు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని […]

ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్యులు కందుల దుర్గేష్‌, సత్యప్రసాద్‌, బీసీ జనార్ధన్‌రెడ్డి, ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. […]

తెలంగాణ‌లో క్రికెట్‌కు నయా జోష్‌!

తెలంగాణ‌లో క్రికెట్‌కు నయా జోష్‌… హైద‌రాబాద్‌: బీసీసీఐ స‌హ‌కారంతో రాష్ట్రంలో క్రికెట్ స‌ర్వ‌తోముఖాభివృద్ధికి హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) కొన్ని విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల‌ను తీసుకుంది. ఆదివారం జ‌రిగిన అపెక్స్‌ కౌన్సిల్ స‌మావేశంలో హెచ్‌సీఏ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌మోహ‌న్ రావు, కార్య‌ద‌ర్శి దేవ్‌రాజ్‌, కోశాధికారి సీజే శ్రీనివాస్‌, కౌన్సిల‌ర్ సునిల్ అగ‌ర్వాల్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌మోహ‌న్ రావు మాట్లాడుతూ… తెలంగాణ క్రికెటర్ల శ్రేయ‌స్సు, ప్ర‌గ‌తిని దృష్టిలో పెట్టుకుని హెచ్‌సీఏ క్రికెట్ ఆప‌రేష‌న్స్ హెడ్‌గా మాజీ పేస‌ర్ వెంక‌టేష్ ప్ర‌సాద్‌ను […]

‘మెగాస్టార్’ తో మన “లీడర్”

‘మెగాస్టార్’ తో మన “లీడర్“ –చిరంజీవిని కలిసిన బండి సంజయ్ –సంజయ్ ను సాదరంగా ఆహ్వానించిన చిరు –ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని శాలువాతో సత్కరించిన చిరంజీవి –సంజయ్ ఎంతో కష్టపడ్డారు,మీకు తగిన పదవి లభించిందన్న చిరు –విద్యార్ధి దశలో మీ సినిమాలకు నేను వీరాభిమానిన్న బండి సంజయ్ –ఇరువురి మధ్య రాష్ట్ర, దేశ రాజకీయాలపై అరగంటకుపైగా చర్చ –చిరంజీవిని కలవడం చాలా ఆనందంగా ఉందన్న బండి సంజయ్ –మర్యాదపూర్వకంగానే కలిశానన్న బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ […]