# Tags

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆషాడ బోనాల ఉత్సవాలు:రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

HYDERABAD తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆషాడ బోనాల ఉత్సవాలు సాగాలని మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. ఈ యేడాది బోనాల నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి రూ. 20 కోట్లను మంజూరు చేశారని మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. బోనాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరికొన్ని రోజుల్లో బోనాల ఉత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిలోని దేవాదాయ శాఖ కమిషనర్లతో మంత్రి […]

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు…

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగాయి. 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ…తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన కలెక్టర్లు: ఖమ్మం కలెక్టర్‌- ముజామిల్‌ ఖాన్‌ నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌- సంతోష్‌ భూపాలపల్లి కలెక్టర్‌- రాహుల్‌శర్మ కరీంనగర్‌ కలెక్టర్‌- అనురాగ్‌ జయంతి పెద్దపల్లి కలెక్టర్‌- కోయ శ్రీహర్హ జగిత్యాల కలెక్టర్‌- సత్యప్రసాద్‌ మంచిర్యాల కలెక్టర్‌- కుమార్‌ దీపక్‌ మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌- విజయేంద్ర హనుమకొండ కలెక్టర్‌- ప్రావీణ్య ములుగు కలెక్టర్‌- దివాకర TS నారాయణపేట కలెక్టర్‌- సిక్తా […]

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు

Hyderabad తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు 20 మంది జిల్లా కలెక్టర్ల బదిలీ ఖమ్మం కలెక్టర్‌గా ముజామిల్‌ఖాన్ నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌గా సంతోష్‌ రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్‌ కుమార్‌ ఝా కరీంనగర్‌ కలెక్టర్‌గా అనురాగ్‌ జయంతి…. కామారెడ్డి కలెక్టర్‌గా ఆశిష్‌ సాంగ్వాన్‌ భద్రాద్రి కలెక్టర్‌గా జితేష్‌ వి పాటిల్‌ భూపాలపల్లి కలెక్టర్‌గా రాహుల్‌ శర్మ నారాయణపేట కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్‌ హనుమకొండ కలెక్టర్‌గా ప్రావిణ్య జగిత్యాల కలెక్టర్‌గా సత్యప్రసాద్‌ మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌గా విజియేంద్ర మంచిర్యాల కలెక్టర్‌గా కుమార్‌ […]

పెద్దపల్లి జిల్లాకు కోకాకోలా యూనిట్.. వేల మందికి ఉపాధి-కోకాకోలా తో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఒప్పందం

పెద్దపల్లి జిల్లాకు కోకాకోలా యూనిట్.. వేల మందికి ఉపాధి. 700 కోట్ల రూ. తో ఏర్పాటుకు ముందుకు వచ్చిన కోకాకోలా కంపెనీ.. మంథని నియోజకవర్గంలో స్థలాల పరీశీలన చేసిన‌ అధికారులు, కోకాకోలా ప్రతినిధులు. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పెద్దపల్లిలో కొకాకోలా పరిశ్రమ ని నెలకొల్పెందుకు అట్లాంటలో ఒప్పందం కుదుర్చుకున్నారు.. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from […]

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం -ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం -ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి : కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం ప్రొ. జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్ […]

రైతులకు, విద్యుత్ వినియోగదారులందరికీ విద్యుత్ ప్రమాదాల నివారణకై సూచనలు..

జగిత్యాల జిల్లా : భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉన్నందున రైతులకు, విద్యుత్ వినియోగదారులందరికీ విద్యుత్ ప్రమాదాల నివారణకై, టి ఎస్ ఎన్ పి డి సి ఎల్, జగిత్యాల, ఎస్ ఈ : జి. సత్యనారాయణ విద్యుత్ భద్రతా సూచనలు…. రైతులు, విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ ప్రమాదాల నివారణ సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి : మీ దగ్గరలో కాని, మీ ఇంట్లోగాని తడి చేతులతో విద్యుత్ పరికరాలను మరియు తీగలను ముట్టుకోకండి. […]

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో..ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై ప్రదర్శన కేంద్రం

జగిత్యాల : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. ప్రజలకు EVM లపై అవగాహన కల్పించేందుకు గురువారం రోజున సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రారంభించినారు. జిల్లాలోని IDOC, కోరుట్ల, మెట్ పల్లి ఆర్డీఓ కార్యాలయంలలో , ధర్మపురి AERO కార్యాలయంలో EVM ల ప్రదర్శన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు విస్తృత […]

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై ఓటర్లకు ప్రత్యేక వాహనాల ద్వారా విస్తృత ప్రచారం: జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

జగిత్యాల : వచ్చే ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై ఓటర్లకు అవగాహన కార్యక్రమాలను జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వాహనాల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలను గురువారం రోజున సమీకృత కలెక్టరేట్ లో జెండా ఊపి కలెక్టర్, అదనపు కలెక్టర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా […]

కాంగ్రెస్ గూటికి గులాబినేతలు…

రాజన్న సిరిసిల్ల జిల్లా,(తెలంగాణ రిపోర్టర్):Sampath Panja టిపిసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రేపాక మాజీ సర్పంచ్ గుర్రం భూపతి రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామ మాజీ సర్పంచ్ గుర్రం భూపతి రెడ్డి టి పి సి సి అద్యక్షుడు రేవంత్ రెడ్డి నివాస గృహం లో మానకొండూరు కాంగ్రెస్ పార్టీ నియోజకర్గ ఇంచార్జీ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. భూపతి రెడ్డి తో […]

భారీ వర్షాలున్న జిల్లాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలి: సీఎస్‌

భారీ వర్షాలున్న జిల్లాల్లో అప్రమత్తం…కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలి: సీఎస్‌ హైదరాబాద్‌: Ch.PrashanthSharma భారీ వర్షాలు కురుస్తున్నందున భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో జనజీవనానికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆమె ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ”రాష్ట్రంలోని పలు జిల్లాలకు అతిభారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్‌, […]