# Tags

గ్రామపంచాయతీ కార్మికుల ఆందోళన-వంటా వార్పు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలంలో గత పది రోజులుగా గ్రామపంచాయతీ కార్మికులు వేతనాలు పెంచాలని కార్మికులను పర్మినెంట్ చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని సమ్మె చేస్తున్నారు. శనివారం రోజు వంటావార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయమైన హక్కులను తీర్చినట్లైతే ఉద్యమం చేస్తామని శనివారం సంఘీభావం తెలిపిన సిపిఎం నాయకులు హెచ్చరించారు. telanganareporters.comtelanganareporters.com

ఆస్ట్రేలియా చేరుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత-బ్రిస్బేన్‌ నగరంలో ఘన స్వాగతం

ఆస్ట్రేలియా చేరుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బ్రిస్బేన్‌ నగరంలో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ జాగృతి ప్రతినిధులు శనివారం బ్రిస్బేన్‌ నగరంలో “భారత జాగృతి ఆస్ట్రేలియా” ఆధ్వర్యంలో జరిగే బోనాలు వేడుకల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత, ఆస్ట్రేలియా మంత్రులు,ఎంపీలు భారత జాగృతి ఆధ్వర్యంలో జరిగే బోనాలు పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్ట్రేలియా చేరుకున్నారు. బ్రిస్బేన్ నగరం చేరుకున్న ఎమ్మెల్సీ కవిత గారికి భారత జాగృతి ఆస్ట్రేలియా విభాగం నాయకులు ఘన […]

రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూటి ప్రశ్న…

తెలంగాణ రైతాంగంపై మీకెందుకంత అక్కసు…? తెలంగాణ రైతుల అంటే కాంగ్రెస్ కు ఎందుకు కక్ష…? రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూటి ప్రశ్న… తెలంగాణలో రైతులకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తును రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కన్నెర్ర చేశారు… తెలంగాణ రైతాంగం పై ఎందుకంత అక్కసు వెళ్ళగకుతున్నారని, ఎందుకు కక్ష కట్టారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు… ఈ మేరకు కల్వకుంట్ల […]

రాయికల్ పోలీస్ స్టేషన్ అధికారులు,సిబ్బంది పనితీరు భేష్…జిల్లా ఎస్ పి ఎగ్గడి భాస్కర్

జగిత్యాల జిల్లా….రాయికల్ :(Reporter:S.Shyamsunder) వార్షిక తనిఖీల్లో భాగంగా రాయికల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్ పి ఎగ్గడి భాస్కర్ – నూతన సాంకేతిక వ్యవస్థ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. – రాయికల్ పోలీస్ స్టేషన్ అధికారులు,సిబ్బంది పనితీరు బేష్ ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ సూచించారు. శనివారం వార్షిక తనిఖీలో భాగంగా రాయికల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. […]

భారత ప్రధానికి మూడంచెల భద్రత -వరంగల్ పోలీస్ కమిషనర్

భారత ప్రధానికి మూడంచెల భద్రత : -వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వరంగల్ శనివారం వరంగల్ పర్యటనకు విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి మూడంచెల భద్రత కల్పించబడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వెల్లడించారు. ప్రధాని పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లతో పాటు, ట్రాఫిక్ మళ్ళీంపు, పార్కింగ్ స్థలాల ఏర్పాటుపై వరంగల్ పోలీస్ కమిషనర్ శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ భద్రత ఏర్పాట్లపై మాట్లాడుతూ గత […]

విధి నిర్వహణలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ జి.సుధాకర్ – ఎస్‌ పి నివాళులు

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న 1995 బ్యాచ్ కి చెందిన జి.సుధాకర్ గురువారం సాయంత్రం విధి నిర్వహణలో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్పి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి సుధాకర్ భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చరు సుధాకర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. telanganareporters.comtelanganareporters.com

సమాజానికి ఆయువు పట్టు, నవసమాజ నిర్మాతలు ఉపాధ్యాయులే : జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత

జగిత్యాల సమాజానికి ఆయువు పట్టు, నవసమాజ నిర్మాతలు ఉపాధ్యాయులేనని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ విద్యా దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 27వేల పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, వందల సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు […]

2017-2018 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నగదు పురస్కారంతో కూడిన హరితమిత్ర అవార్డులు పొందినవారిని సన్మానించిన మంత్రి

2017-2018 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నగదు పురస్కారంతో కూడిన హరితమిత్ర అవార్డులు పొందినవారిని సన్మానించిన మంత్రి ….తెలంగాణ హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా అటవీ శాఖ అధికారి బి.వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గంలోని సారంగాపూర్ బతుకమ్మకుంట వద్ద జరిగిన నియోజకవర్గస్థాయి 9 వ విడత హరితహారం కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా, ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ […]

జిల్లాలోని హిమ్మత్ రావుపేట గ్రామానికి ఉత్తమ గ్రామపంచాయతీగా ఐఎస్ఓ సర్టిఫికేట్ ప్రదానం

జిల్లాలోని హిమ్మత్ రావుపేట గ్రామానికి హైదరాబాద్ లో ఉత్తమ గ్రామపంచాయతీగా ఐఎస్ఓ సర్టిఫికేట్ ప్రదానం -మంత్రి దయాకర్ రావు , సిఎస్ శాంతికుమారి అభినందనలు హైదరాబాద్ ….. జగిత్యాల జిల్లాలోని హిమ్మత్ రావుపేట గ్రామపంచాయతీకి ఐఎస్ ఓ సర్టిఫికేట్ ప్రశంసాపత్రంను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎరవెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి చేతులమీదుగా సర్పంచి పునుగోటి కృష్ణారావు అందుకున్నారు.  ఇటీవల స్వఛ్చ సర్వేక్షన్ కార్యక్రమంలో జిల్లా స్థాయితో పాటుగా […]

Reliance Trends Group Awards Medals and Commendations to Jagityal Alphores Students”

జగిత్యాల ఆల్ఫోర్స్ విద్యార్థులకు మెడల్స్ మరియు ప్రశంస పత్రాలు అందజేసిన రిలయన్స్ ట్రెంజ్ గ్రూప్ విద్యార్థులు బాగా చదివి ఫలితాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు సమాజంలో మంచి పేరు సంపాదించాలని రిలయన్స్ గ్రూప్స్ ట్రెండ్స్ మేనేజర్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రిలయన్స్ ట్రెండ్స్ ఆధ్వర్యంలో 10వ తరగతి మరియు ఇంటర్లో JEE మెయిన్స్ లో ఉత్తమ మార్కులతో ప్రతిభ చాటిన విద్యార్థిని విద్యార్థులకు మెడల్స్ ను మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో […]