# Tags

‘సరస్వతి పుష్కరాల’ స్ఫూర్తితో ‘గోదావరి పుష్కరాలు నిర్వహిస్తాం : మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్,  రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ‘సరస్వతి పుష్కరాల’ నిర్వహణను ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ పుష్క రాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.40 కోట్లు కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వం ఏదైనా ఆలోచన మాత్రమే చేస్తుంది… ఆచరణలో పెట్టాల్సింది మీరెనని అధికారులనుద్దేశించి వ్యాఖ్యా నించారు. మీలాంటి అధికారులు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పని చేస్తేనే అది అమలు అవుతుందని అన్నారు. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. నిజానికి […]

మంథని పట్టణంలో..యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెంటరి రాజు ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

మంథని : మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు… రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకొని మంథని పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెంటరి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్య అతిధిగా ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం మంథని గాంధీ చౌక్ వద్ద కేక్ కటింగ్,చేసి, భారీ బాణాసంచ తో, డీజే చప్పుళ్ళ తో వేడుకలు నిర్వహించారు. […]

జన నేత, మంత్రపురి ముద్దుబిడ్డ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు…

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం 57 వసంతంలోకి అడుగుపెడుతున్నారు. 1969 మే 30 న జన్మించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్  స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు తనయుడు. 29 సంవత్సరాల వయసులో 1999 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన శ్రీధర్ బాబు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గం నుండి రికార్డు స్థాయిలో ఐదవసారి గెలిచారు . ప్రతిష్టాత్మక ఢిల్లీ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి, అక్కడ న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ పూర్తి చేశాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ […]

భారతదేశ చరిత్రలోనే వరి సాగులో తెలంగాణ నంబర్ వన్..

కరీంనగర్ 👉 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 👉 హాజరైన మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కరీంనగర్, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పండని విధంగా అత్యధికంగా దేశ చరిత్రలోనే తెలంగాణ వరి సాగులో నంబర్ వన్ గా నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాలేశ్వరం సుందిళ్ల అన్నారం మేడిగడ్డ […]

దరిషావలి గుట్ట వద్ద అక్రమ షెడ్డు కూల్చి వేత:గ్రామంలో ఉద్రిక్త వాతావరణం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో దరిషావలి గుట్ట వద్ద నిర్మించిన షెడ్డును కూల్చివేయడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపట్టినట్లు బిజెపి నేతలు కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా అధికారికంగా మంగళవారం ఉదయం షెడ్యూల్ కూల్చివేసినారు.దీనితో సింగారం గ్రామ ప్రజలకు బిజెపి నాయకులు మధ్య ఉధృత వాతావరణ చోటుచేసుకుంది..ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior […]

నిశ్శబ్దంలో కలిసిపోయిన వీరోచిత గాథ‼️

source : whatsup పహల్గామ్ దాడి గుర్తుందా?హిందూ ప్రయాణికుల పేరు, మతం అడిగి ఉగ్రవాదులు వారిని చంపిన ప్రదేశం. అందులో పొరపాటున ఒక ముస్లిం కూడా చంపబడ్డాడు – కాబట్టిమొత్తం ప్రభుత్వ వ్యవస్థ, లిబరల్ మీడియా అతని కోసం భావోద్వేగ కవరేజ్ చేశాయి. వార్తాపత్రికల్లో ఇంటర్వ్యూలు, మీడియా స్టూడియోల్లో కన్నీళ్లు, ప్రభుత్వం నుంచి పరిహారం కూడా లభించాయి. కానీ…కేవలం మూడు రోజుల కిందటదాదాపు 200 మంది ముస్లింల ప్రాణాలను కాపాడినఆ అద్భుత వీరుడి పేరు ఎక్కడైనా విన్నారా? […]

త్రివేణి సంగమంలో పుష్కర స్నానాన్ని ఆచరించిన   గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ దంపతులు-మంత్రి శ్రీధర్ బాబు స్వాగతం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు ఆదివారం సరస్వతి ఘాట్ లో పుష్కర స్నానమాచరించి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని  దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ నుండి  ఉదయం 11 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకున్న గవర్నర్ దంపతులకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పుష్ప గుచ్ఛం అందించి ఘన స్వాగతం  పలికారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానాన్ని ఆచరించిన  అనంతరం  గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ దంపతులు సరస్వతి […]

సరస్వతి పుష్కరాల్లో కుటుంబ సభ్యులతో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్

కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల్లో ఆదివారం కుటుంబ సభ్యులతో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such […]

ఏప్రిల్ 30, 2026 వరకు అక్రమ వలస దారులకు మలేషియా ప్రభుత్వం యొక్క వలసదారుల పునరావాస కార్యక్రమం (2.0 )

అక్రమ వలస దారులకు మలేషియా ప్రభుత్వం యొక్క వలసదారుల పునరావాస కార్యక్రమం (2.0 )2025 అనే కార్యక్రమం ద్వారా ప్రయోజనం దీనికి గడువు ఈ మే నెల 19, 2025- ఏప్రిల్ 30, 2026 వరకు చేపట్టారు. మలేషియా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ (JIM) వలసదారుల పునరావాస (Repatriation) కార్యక్రమం 2.0 ని ప్రారంభిస్తోంది. ఇది చట్టవిరుద్ధంగా మలేషియాలో నివసిస్తున్న అనధికార వలసదారులు (PATI) కోసం రూపొందించబడిన, స్వచ్ఛందంగా దేశం నుండి నిష్క్రమణ/తిరుగు వెళ్ళే కార్యక్రమం. ఈ కార్యక్రమం […]

లేఖలు రాసి దులుపుకోవడం కాదు-బుల్లెట్ దిగిందా? లేదా? చూడండి: ఆధునీకరించిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్ : ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా కరీంనగర్ సహా 103 రైల్వే స్టేషన్ల ప్రారంభం… గతంలో బీఆర్ఎస్ సహా కొంతమంది నాయకులు ప్రతిదానికి లేఖలు రాసి చేతులు దులుపుకున్నరు. ఇప్పుడు ఇంత అభివ్రుద్ది జరుగుతుంటే ఇదంతా మావల్లే జరిగిందని వాళ్లు ప్రచారం చేసుకుంటున్నరు. మాటలు కాదు… బుల్లెట్ దిగిందా? లేదా? చూడాలి’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎవరి హయాంలో రైల్వే స్టేషన్లు అభివ్రుద్ధి చెందాయో […]