# Tags

అమెజాన్ కంపెనీతో రూ.60,000 కోట్ల విలువైన అతి పెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం

దావోస్ : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో అమెజాన్ (Amazon) కంపెనీతో రూ.60,000 కోట్ల విలువైన అతి పెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ లొ డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అమెజాన్ (Amazon) సంస్థ ఒప్పందం చేసుకుంది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలోని తెలంగాణ పెవిలీయన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమలు-ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల […]

ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్, రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తో పాటుగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శుక్రవారం వేకువజామునే స్ధానిక నాయకులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.అనంతరం స్వామివారి పల్లకి సేవ, పెద్ద సేవలో పాల్గొని […]

కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం- మొదటి రోజు ప్రశాంతం 

జగిత్యాల: – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్  రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం ప్రారంభం కాగా, మొదటిరోజున రెండు సెషన్స్ లో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని కోరుట్లలో అరుణోదయ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పాటు జగిత్యాల ఎస్ కె ఎన్ ఆర్ కాలేజ్ , జేఎన్టీయూ కళాశాలను ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ బి,సత్య ప్రసాద్ ఆదివారం మధ్యాహ్నం 3 […]

పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన శాసనసభ్యులు…

(తెలంగాణ రిపోర్టర్ ) కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని బిబీపేట మండల కేంద్రంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన స్థానిక శాసనసభ్యులు కాటుపల్లి వెంకటరమణారెడ్డి. విద్యార్థులతో మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా నేరుగా నాతో చెప్పాలని విద్యార్థులకు తెలియజేశారు.బాలికల పట్ల ఉపాధ్యాయులు జాగ్రత్తగా, భద్రత గా ఉండాలని సూచనలు చేశారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience […]

“ఆయు” AAYU కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం.

“ఆయు” కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం సికింద్రాబాద్ ఆల్వాల్ ప్రాంతంలోని ఆయు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయు గేటెడ్ కమ్యూనిటీ మహిళలు బతుకమ్మ సంబరాలను బుధవారం ప్రారంభించారు. రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మ ను మధ్యలో ఉంచి మహిళలు బతుకమ్మ పండుగలో మొదటి రోజున పూజలు చేసి బతుకమ్మ వేడుకలలో ఆనందంగా పాల్గొని, మొదటి రోజు ఆయు గేటెడ్ కమ్యూనిటీ మహిళలు బతుకమ్మ సంబరాలను మొదటిసారిగా గేటెడ్ కమ్యూనిటీ లో నిర్వహించుకోవడం ఆనందంగా […]

కాళేశ్వరం అభివృద్ధి కోసం త్వరలో మాస్టర్ ప్లాన్ : దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్

కాళేశ్వరం అభివృద్ధి కోసం త్వరలో మాస్టర్ ప్లాన్ : దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్ కాళేశ్వర-ముక్తేశ్వర ప్రధాన ఆలయం, ప్రాంగణ విస్తరణ, ఆలయ పునరుద్ధరణ, భక్తులకు సౌకర్యాలు, అతిథి గదులు, భోజనశాల, పార్కింగ్ స్థలం, స్వచ్ఛమైన తాగునీరు వంటి పలు అంశాలను మాస్టర్ ప్లాన్‌లో పొందుపరచాలని అధికారులను దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్ ఆదేశించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం కాళేశ్వరంలోని శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పూజలు […]

“ఆశలు చిగురించు-ఆత్మహత్యలు నివారించు” అనే నినాదంతో మాత శిశు సంరక్షణ కేంద్రం వైద్యశాలలో అవగాహన కార్యక్రమం

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం పురస్కరించుకొని మాత శిశు సంరక్షణ కేంద్రం వైద్యశాలలో అవగాహన కార్యక్రమంప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం పురస్కరించుకొని ధరూర్ క్యాంపులోని మాత శిశు సంరక్షణ కేంద్రం వైద్యశాల సమావేశం మందిరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మానసిక వైద్యశాల విభాగం హెచ్ ఓ డి డాక్టర్ ఆకుల విశాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా మాతాశిశు సంరక్షణ వైద్యశాల సూపరింటెండెంట్ డా.రాములు ముఖ్యాతిథిగా పాల్గొనగా, డా.సునీల్, డా.యాకూబ్ హుసేన్,డా.ప్రవీణ్, డా.సాకేత్ రెడ్డి, […]

ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అందుకున్న జగిత్యాల అధ్యాపకులు

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, అధ్యాపకులు డాక్టర్ తత్వాది ప్రమోద కుమార్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఉన్నత విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి దేవసేన సమక్షంలో అందుకున్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ తత్వాది ప్రమోద కుమార్ ఈ సంవత్సరం ఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఎంపికైనట్లు రాష్ట్ర […]

జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా  ఎంపికైన ఇరువురు ఉపాధ్యాయులకు “తెలంగాణ రిపోర్టర్” హార్దిక శుభాకాంక్షలు

జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా  తెలంగాణ రాష్ట్రం నుండి  ఎంపికైన సందర్భంలో ఇరువురు ఉపాధ్యాయులకు “తెలంగాణ రిపోర్టర్” హార్దిక శుభాకాంక్షలు. జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా  తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. వీరిలో రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు తాడూరు సంపత్ కుమార్ మరియు మరొకరు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం, జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు పెసర ప్రభాకర్ రెడ్డి. తన జీవిత లక్ష్యం మిషన్-100 భాగంగా 100 మంది తన విద్యార్థులను ఇన్నోవేటర్స్ గా […]

పంచాంగం-నేటి విశేషం…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏పంచాంగంశ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు, తేదీ … 26 – 08 – 2024,వారం … ఇందువాసరే ( సోమవారం )శ్రీ క్రోధి నామ సంవత్సరం,దక్షిణాయణం – వర్ష ఋతువు,శ్రావణ మాసం – బహుళ పక్షం, తిథి : సప్తమి ఉ8.39 వరకు,నక్షత్రం : కృత్తిక రా9.28 వరకు,యోగం : ధృవం ఉ6.47 వరకు,తదుపరి వ్యాఘాతం తె4.18 వరకుకరణం : బవ ఉ8.39 వరకుతదుపరి బాలువ రా7.43 వరకు, వర్జ్యం […]