# Tags

మర్తనపేట ప్రాథమిక పాఠశాల పరిశీలనలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

కోనరావుపేట మండలం మర్తనపేట (రాజన్నసిరిసిల్లజిల్లా, sampath.p) తరగతి గదుల్లో నిత్యం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని పాఠ్యాంశాలు చదివించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కోనరావుపేట మండలం మర్తనపేట ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా తరగతి గదిలోకి వెళ్లి పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం కార్యాలయంలో హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేసి, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారని, […]

Former Rajasthan Chief Minister Ashok Gehlot congratulated wrestler Aman…

Senior Congress leader and former Rajasthan Chief Minister Ashok Gehlot congratulated wrestler Aman Sehrawat for securing a bronze medal in wrestling at the ongoing Paris Olympics. Gehlot took to social media X and wrote, “Wrestler. Mr. Aman Sehrawat has made us all proud by winning a bronze medal at the Paris Olympics. The life of […]

బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా నోబెల్ బహుమతి గ్రహీత

బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ పార్లమెంటును రద్దు చేసి, నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్‌ను తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా నియమించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in […]

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కి తొలి పతకం-షూటింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన మనూ భాకర్

ఎవరీ మను భకర్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మనూ భాకర్ చరిత్ర సృష్టించారు. మనూ భాకర్ హరియాణాకు చెందిన 22 ఏళ్ల యువతి. ఆమె తండ్రి మెరైన్ ఇంజినీర్, తల్లి ప్రిన్సిపాల్. మను చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్ లో పాల్గొనేవారు. 2017లో కేరళలో జరిగిన నేషనల్ ఛాంపియన్ షిప్ లో 9 బంగారు పతకాలు కొల్లగొట్టారు. 2018 కామన్వెల్త్ గేమ్స్ లో 16 ఏళ్ల వయసులోనే గోల్డ్ మెడల్ సాధించారు. […]

భారత జట్టుకు భారీ నజరానా…రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన బీసీసీఐ సెక్రటరీ జైషా

భారత జట్టుకు భారీ నజరానా…రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన బీసీసీఐ సెక్రటరీ జైషా టీ20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా పై విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.125 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ సెక్రటరీ జైషా భారీ నజరానాగా ప్రకటించారు. టోర్నీ మొత్తం టీమ్ ఇండియా అసాధారణ ప్రతిభ, నిబద్ధత, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిందని ట్వీట్ చేశారు. 17 సం. తర్వాత అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ప్లేయర్లు, కోచ్ లు , సహాయక సిబ్బందికి […]

బొగ్గు గనుల వేలంపై..సీఎం రేవంత్​ రెడ్డి సూటిగా, ఘాటుగా!

బొగ్గు గనుల వేలంపై గత ప్రభుత్వం నిర్వాకాన్ని ఎండగడుతూసీఎం రేవంత్​ రెడ్డి సూటిగా, ఘాటుగా ఎక్స్​లో స్పందించారు. కేటీఆర్ గారూ, పదేండ్లుగా కోట్లాది మంది తెలంగాణ ప్రజల మాటలను మీరు పట్టించుకోలేదు. కనీసం వినడానికి కూడా ఇష్టపడలేదు. మీరు ఇప్పుడు వాస్తవాలను వింటారనే నమ్మకం కూడా లేదు. అయినప్పటికీ.. మీలో మార్పు రావాలని కోరుకుంటూ.. ఈ వాస్తవాలను మరోమారు తెలియజేస్తున్నాం. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience […]

వాహ్…క్యా సీన్ హై…బడీ బాత్!

ఆ దృశ్యం…అందరినీ కదిలించింది.ఆమె విజయం..ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తెలంగాణ పోలీస్‌ అకాడెమీకి వచ్చిన ట్రైనీIAS కూతురైన ఉమా హారతికి.. ఎస్పీ ర్యాంక్‌ ఆఫీసరైన తండ్రి వెంకటేశ్వర్లు సెల్యూట్‌ కొట్టారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in […]

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం -ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం -ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి : కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం ప్రొ. జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్ […]

పెద్దపెల్లి ఎంపీగా ధ్రువీకరణ పత్రం అందుకున్న వంశీకృష్ణ

పెద్దపెల్లి ఎంపీగా ధ్రువీకరణ పత్రం అందుకున్న వంశీకృష్ణ –మంత్రి శ్రీధర్ బాబుకు పార్టీ నాయకులకు వంశీకృష్ణ కృతజ్ఞతలు పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ తనయుడు వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలుపొందారు ఈ సందర్భంగా కౌంటింగ్ అనంతరం ఎన్నికల అధికారి వంశీకృష్ణకు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైనట్టు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు పాటు ఆయన తండ్రి ఎమ్మెల్యే డాక్టర్ వివేక్, మరియు ఎమ్మెల్యే జి. వినోద్ తోపాటు మంథని కాంగ్రెస్ […]

రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచడానికి అధికారులు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకోసం శాఖల మధ్య సమన్వయం ఉండాలని, పన్నుల ఎగవేత విషయంలో ఎలాంటి లొసుగులు లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్‌లో నిర్ధేశించిన మేరకు రాబడి సాధించడానికి నెలవారి టార్గెట్‌తో పనిచేయాలన్నారు. […]