# Tags

ఓటు వేసిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

కాటారం మండలం -ఓటు వేసిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు భూపాలపల్లి జిల్లా కాటారం మండలం స్వగ్రామం ధన్వాడ లోని ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మంత్రి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సాయంత్రం వరకు కొనసాగే పోలింగ్ కేంద్రాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని […]

పదవ తరగతి పరీక్షలో 9.8 మార్కులు సాధించిన పంజ యశ్వంత్

ఎల్లారెడ్డి పేట కు చెందిన పంజ యశ్వంత్ పదవ తరగతి పరీక్షల్లో 9.8 మార్కులు సాధించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తెలంగాణ రిపోర్టర్ పంజ సంపత్ కుమార్ కుమారుడు కరీంనగర్ లోని ఆల్ఫోర్స్ హై స్కూల్ లో చదివి 9.8 మార్కులు సాధించారు. భవిష్యత్ లో మంచి కార్డియాలజీస్ట్ కావా లనుకుంటున్నాను అని అన్నారు. తన తల్లి భాగ్య లక్ష్మి బోయినపల్లి మండలంలోని కొదురుపాక ప్రభుత్వ ఆసుపత్రి లో స్టాఫ్ నర్సు గా పనిచేస్తోంది.తన తల్లిని స్ఫూర్తిగా తీసుకుని […]

ఈ స్టేజి మహా  ప్రమాదకరం-నిత్యం ప్రమాదాలు జరుగుతున్న వైనం…

కరీంనగర్: (Reporter:M.Kanakaiah), ఈ స్టేజి మహా  ప్రమాదకరంనిత్యం ప్రమాదాలు జరుగుతున్న వైనం –వామ్మో అంటున్న ప్రయాణికులు!-పట్టించుకోని అధికారులు! కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని సదాశివ పల్లి స్టేజి నుండి  తీగల బ్రిడ్జి రోడ్డు . వరంగల్ వైపు వెళ్లే రహదారి నిత్యం వాహనాలతో   రద్దీగా ఉంటుంది ఆ స్టేజి నాలుగు మూల నుండి వచ్చే కూడలిలో ప్రయాణిస్తున్న వాహనదారులు  వామ్మో అంటూ ఎప్పుడూ ఏ క్షణం ప్రమాదం జరుగుతుందోనని భయానికి గురవుతున్నారు.  ఆ స్టేజి దగ్గర […]

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నిజామాబాద్ కాంగ్రెస్ ఎం పీ అభ్యర్థి జీవన్ రెడ్డి

కాంగ్రెస్ లో చేరిన ఇటిక్యాల్ మైతాపూర్, భూపతి పూర్ మాజీ సర్పంచులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నిజామాబాద్ కాంగ్రెస్ ఎం పీ అభ్యర్థి జీవన్ రెడ్డి.. రాయికల్ మండలం ఇటిక్యాల మాజీ సర్పంచ్ సామల్ల లావణ్య వేణు మైతాపూర్ మాజీ సర్పంచ్ ఎం డీ అజారొద్దిన్, భూపతిపూర్ మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేకర్ తో పాటునాయకులు మేర శ్రీనివాస్, మర్రిపెల్లి ఖాసిం అనంతుల సుమన్ శనివారం నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి […]

దేవాదాయశాఖ కమిషనర్ పర్యటనతో కదిలిన అధికార యంత్రాంగం

The Rajanna temple authorities were moved by the visit of the Commissioner of Devadaya కమిషనర్ పర్యటనతో కదిలిన అధికార యంత్రాంగం -కకావికలమైన కమిషనర్ మనస్సు -రాజన్న కోడెల సంరక్షణ దిశలో ముమ్మర చర్యలు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయ దర్శనంతో పాటుగా రాజన్న కోడెల, గోవుల సంరక్షణ ధ్యేయంతో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు మంగళవారం ఆకస్మికంగా పర్యటించిన సంగతి తెల్సిందే… ఇంతవరకూ ఏ  […]

నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత గత పదేళ్లలో…..

నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత గత పదేళ్లలో….. దేశంలో ఏం జరిగింది.. మళ్లీ ఇప్పుడు బీజేపీకి ఎందుకు ఓటేయాలో… మీరే చదవండి… (source: whatsup) 1. దివ్యరాముని భవ్య రామమందిరం 2. ఆర్టికల్ 370 రద్దు & పూర్తైన భారత్‌లో కాశ్మీర్ విలీనం 3. జీడీపీ – $3.8 ట్రిలియన్ (2014 ముందు కంటే రెట్టింపు) 4. ప్రపంచ ఆర్థిక ర్యాంక్ – 2014 లో ఉన్న 10 వ స్థానం నుండి 5 వ […]

రిలాక్స్ టైం ఆఫ్ మినిస్టర్ శ్రీధర్ బాబు…

రిలాక్స్ టైం ఆఫ్ మినిస్టర్ శ్రీధర్ బాబు…ఇల్లయినా, ఆఫీస్ అయినా,రోడ్డుప్రక్కన స్వీట్ దుకాణమైనా, మంత్రి పేషీ అయినా ఆయనకు ఆయనే సాటి… టిఫిన్ తింటూపబ్లిక్ తో చాయ్ పే *మీఠీ మీఠీ బాత్* …మాటామంతీ…ఆత్మీయ పలకరింపు..సోమవారం రాత్రి మంథని పట్టణంలో బిజీ,బిజీగా ఉన్నప్పటికీ, మంత్రి శ్రీధర్ బాబు తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళుతూ…రోడ్డు ప్రక్కనున్న  నాగరాజు స్వీట్ హౌజ్ వద్ద ఆగి ప్రజలను పలకరిస్తూ,  తేనీటిని సేవిస్తూ, ఆత్మీయంగా పిల్లల్ని పలకరిస్తూ, రిలాక్స్ గా […]

ఎంపీ అభ్యర్థి టి.జీవన్ రెడ్డితో జూమ్ ద్వారా దుబాయి ప్రవాసుల ఆత్మీయ సమావేశం

దుబాయి ఎంపీ అభ్యర్థి టి. జీవన్ రెడ్డితో జూమ్ ద్వారాదుబాయి ప్రవాసుల ఆత్మీయ సమావేశం -దుబాయి సందర్శించిన ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం దుబాయిలో ఒక హోటల్ లో జరిగిన తెలంగాణ ప్రవాసుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి జూమ్ ద్వారా ఆన్ లైన్ లో ఈ సమావేశంలో పాల్గొన్నారు. 1970 నుంచి ప్రారంభం అయిన […]

సంఘ అభివృద్ధికి కృషి చేయాలి:మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు

రాయికల్ సంఘం అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు అన్నారు. రాయికల్ పట్టణంలోని మార్కండేయ దేవాలయ పంక్షన్ హాల్ లో ఆదివారం నూతన పద్మశాలి పట్టణ యువజన సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పద్మశాలి అద్యక్షులు రుద్ర శ్రీనివాస్ హజరైనారు. అద్యక్షులుగా సామల్ల సతీష్, ప్రధానకార్యదర్శి గా ఆడేపు రాజీవ్, ఉపాధ్యక్షులుగా ఎలిగేటి సత్యనారాయణ, సింగని సతీష్, సంయుక్త కార్యదర్శులుగా అనుమల్ల […]

కరాటే బెల్ట్ లు, సర్టిఫికెట్ ల ప్రధానోత్సవంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి

జగిత్యాల జిల్లా: మల్యాల x రోడ్: కరాటేతో ఆత్మ విశ్వాసం ఆత్మ స్థైర్యం పెంపొందుతాయి: కరాటే బెల్ట్ లు & సర్టిఫికెట్ ల ప్రధానోత్సవంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి జగిత్యాల జిల్లా మల్యాల x రోడ్ లోని ఆల్ఫోర్స్ ( NSV ) స్కూల్ లో ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం ఈ విద్యా సంవత్సరం కరాటేలో శిక్షణ పొందిన విద్యార్థిని, విద్యార్థులకు కలర్ బెల్ట్ అప్ […]